Saturday, April 4, 2020

కరోనా లాక్‌డౌన్: బ్లడ్‌బ్యాంక్‌ల్లో డ్రై స్టేజీకి రక్తం, ‘తలసేమియా’ పేరంట్స్ ఆగచాట్లు, ‘ఏబీ’ గ్రూపు

కరోనా వైరస్ విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లడమే గగనమైపోయింది. దీంతో బ్లడ్ బ్యాంకులు కూడా డ్రై స్టేజీకి వచ్చాయి. ఇప్పటికే ఉన్న నిల్వలను ఆడపా దడపా వాడుతుండటంతో.. తెలంగాణ రాష్ట్రంలో గల బ్లడ్ బ్యాంకుల్లో రక్తం లేని పరిస్థితి ఏర్పడింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RbjrY9

Related Posts:

0 comments:

Post a Comment