ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ ఎన్వీ రమణ వైదొలగడంతో ఆ స్థానాన్ని జస్టిస్ ఇందూ మల్హోత్రాతో భర్తీ చేశారు. ఈ మేరకు జస్టిస్ ఎస్ఏ బాబ్జే గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆరోపణలు చేసిన మహిళ అభ్యంతరాల మేరకు ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DAVjr7
సీజేఐపై కేసులో జస్టిస్ రమణ స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రా..
Related Posts:
ప్రజలను చూసి గర్వపడుతున్నా.. 10 వారాల కార్యక్రమం సక్సెస్, తగ్గిన ఆ బెడద, అరవింద్ కేజ్రీవాల్ఢిల్లీ వాసులపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల జల్లు కురిపించారు. వారు చేపట్టిన చర్యలతో డెంగ్యూ మహమ్మరి నుంచి రోగులు బయటపడగలిగామని చెప్పారు. ఇప… Read More
క్లైమాక్స్ కు చేరిన `మహా` ఎపిసోడ్: అస్వస్థతకు గురైన సంజయ్ రౌత్: కంటిమీద కునుకు లేకుండా..ఆసుపత్రిలోముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. మహారాష్ట్రలో ప్రభు… Read More
మహారాష్ట్ర నేతలతో చర్చించిన తరువాతనే : శివసేన లాంటి పార్టీలతో పొత్తు..సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్మహారాష్ట్రలో శివసేన కు మద్దతిచ్చే అంశం పైన కాంగ్రెస్ అధినాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేవమైనా భిన్నాభిప్రాయాలు వ్యక… Read More
రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, ఎఫ్ఐఆర్ లో ఐఏఎస్, ప్రభుత్వ అధికారుల పేర్లు, సీబీఐ పంజా !న్యూఢిల్లీ/బెంగళూరు: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఐఎంఏ జ్యూవెలర్స్ స్కాం కేసులో సీబీఐ అధికారులు ఐఏఎస్ అధికారితో పాటు ముగ్గురు ప్రభుత్వ అధికారుల మీద ఎఫ్… Read More
చంద్రబాబు దీక్షకు బీజేపీ మద్దతు కోరిన టీడీపీ: పవన్ తో నేరుగా చంద్రబాబు..! కొత్త బంధాలకు వేదికగా..!ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 14న దీక్ష చేయాలని నిర్ణయించారు. ధర్నా చౌక్ ల… Read More
0 comments:
Post a Comment