కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెరుగ్గానే పనిచేస్తోందని కేంద్రం అభినందించిన కొద్ది గంటలకే అధికార పార్టీపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సౌత్ కొరియా నుంచి కొనుగోళ్లు చేసిన కొవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ లో కమీషన్ల దందా చోటుచేసుకుందని, ఇతర రాష్ట్రాలు చెల్లించిన ధర కంటే నాలుగింతలు ఎక్కువ ధరకు కొనుగోలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XJxecB
ఏపీలో కోరనా: సీఎం జగన్ సీరియస్.. ర్యాపిడ్ కిట్స్ కొనుగోళ్లపై రగడ.. పొరుగున రూ.337, ఏపీలో రూ.1200?
Related Posts:
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు ఊహించని సవాల్.. తలపట్టుకుంటున్న నేతలు..కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు కొత్త తలనొప్పి మొదలైంది. స్థానికులను వెంటాడుతున్న 'కోతుల బెడద' అభ్యర్థులకు పెద్ద సవాల్… Read More
మోదీ-దీదీ సమావేశం: ప్రధానితో సమావేశం తర్వాత నిరసన కార్యక్రమానికి హాజరైన మమతాపశ్చిమ బెంగాల్ : ప్రధాని నరేంద్రమోడీ రెండురోజుల పర్యటన కోసం బెంగాల్ చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీతో సమావేశం అయ్యా… Read More
విజయసాయి ‘సీబీఐ’ లేఖపై స్పందించిన హోంమంత్రి అమిత్ షా: ఆ లేఖలో ఏం రాశారంటే.?న్యూఢిల్లీ/అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్గా ఆ… Read More
స్కూల్ లోకి దెయ్యాలు వస్తున్నాయని క్షుద్ర పూజలు చేయించిన ప్రిన్సిపాల్.. షాక్ అయిన జనంవరంగల్ రూరల్ జిల్లా శంభునిపల్లిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఏకంగా స్కూల్లోనే దెయ్యాలు ఉన్నాయని మూఢ నమ్మకాలు పెట్టుకున్న ప్రదానోపాధ్యాయురాలు చేసిన పన… Read More
రాజధాని రైతులకు మద్దతుగా అశ్వనీదత్... చిరంజీవి , పవన్ కళ్యాణ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలురాజధాని అమరావతి రైతులు రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు . ఇక వారిని అణచివెయ్యటానికి రాజధానిలో పోలీసులు ప్రయత్నం చేస్తున్… Read More
0 comments:
Post a Comment