అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న దుబ్బాక ఉప ఎన్నికలో కరెన్సీ ప్రవాహం జోరుగా సాగుతోంది. ఇప్పటికే స్థానికంగా లక్షల కొద్దీ నగదు పట్టుపడగా, తాజాగా ఆదివారం హైదరాబాద్ నుంచి తరలిస్తోన్న రూ.1కోటిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాసరావు అరెస్టయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు చెప్పిన వివరాలివి..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32jlG1h
బీజేపీ నేతల హవాలా: రూ.1కోటి పట్టివేత -వీఐపీల పేర్లు వెల్లడించిన సీపీ -దుబ్బాకకు తరలిస్తుండగా
Related Posts:
తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్... ఈ నెల 27 నుంచి రైతు బంధు డబ్బులు...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు తీపి కబురు చెప్పారు. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు బంధు సహాయాన్ని డిసెంబర్ 27 నుంచి వచ్చే జనవరి 7వ తేదీ వరకు రైత… Read More
కొంపముంచిన కరోనా భయం:పెళ్లాంతో ఫిజికల్ డిస్టెన్స్ -మగతనం లేదంటూ రచ్చ -భర్తకు పటుత్వ పరీక్షకరోనా రక్కసి ఇప్పటికే 15 లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. మన దేశంలో మహమ్మారికి బలైపోయినవారి సంఖ్య 1లక్షా40వేలు దాటేసింది. 13 నెలలుగా కరోనా విలయకాలాన్ని… Read More
ఏలూరు ‘అస్వస్థత’పై పవన్ కళ్యాణ్ స్పందన: అదే కారణమంటూ జనసేనాని ఆందోళనఅమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్టౌన్ పరిధిలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరులో శ… Read More
Gold Smuggling: పొలిటికల్ లీడర్ కొంప ముంచేసిన స్వప్న అండ్ టీమ్, విదేశాల్లో ఏం చేశారంటే ?, డాలర్స్ !కొచ్చి/ కేరళ/ దుబాయ్: కేరళ గోల్డ్ స్మగ్లింగ్, డాలర్స్ స్కామ్ కేసుల వ్యవహారం ఆ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన నాయకుడి మెడకు చుట్టుకునే అవకాశం ఉందన… Read More
వ్యవసాయ చట్టాలు రద్దు చేయకుంటే రాజీవ్ ఖేల్ రత్న వాపస్ చేస్తా: విజేందర్ సింగ్న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలుకుతున్న ప్రముఖుల సంఖ్య క్రమంగా పెర… Read More
0 comments:
Post a Comment