హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాదులు రాసిన లేఖలను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. సీనియర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UR3Vmv
ఉద్యోగుల జీతాల కోత, డాక్టర్ల దాడిపై హైకోర్టులో విచారణ: ప్రభుత్వ వివరణకు ఆదేశం
Related Posts:
టిడిపికి కొత్తపల్లి షాక్ ..జనసేన నుండి నర్సాపురం బరిలోకి..!పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు షాక్ ఇచ్చారు. ఆయన టిడిపి వీడటానికి సిద్దమయ్యారు. గతంలో ప్రజారాజ్యం లో పో… Read More
ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ షాక్ ... ఎందుకంటేటిఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కెసిఆర్ లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గె… Read More
బీఫాం తీసుకుని టీడీపీ అభ్యర్థి జంప్? చంద్రబాబు సొంత జిల్లాలో దీనావస్థలో పార్టీ?చిత్తూరు: తెలుగుదేశం పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడూ, ఏ పార్టీలో సంభవించని పరిణామాలను ఆ పార్టీ చవి చూస్తోంది. ఏరి కోరి, సర్వేలు … Read More
గుజరాత్ లో ఆ ముగ్గురు మహిళల గురి...! ఉత్కంఠ రేపుతున్న రాజకీయ ఎంట్రీ ...!!అహ్మదాబాద్/హైదరాబాద్ : ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఎన్నికల వేడి పెరిగింది. ఇక్కడ ఈ సారి జరిగే ఎన్నికల్లో అందరి చూపు ముగ్గురు మహిళలపై పడి… Read More
పివిపి వ్యాఖ్యల కలకలం : జగన్ కు కొత్త ఇబ్బందులు : టార్గెట్ చేసిన టిడిపి..!వైసిపి నుండి విజయవాడ లోక్సభ అభ్యర్దిగా బరిలో ఉన్న పొట్లూరి వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రత్యేక హోదా … Read More
0 comments:
Post a Comment