హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా తొలి అడుగు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. రాజ్ భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులు కొలువుదీరారు. అయితే వారికి ఏయే శాఖలు కేటాయిస్తారనేది ఉత్కంఠగా మారింది. మంత్రుల ప్రమాణ పర్వం ముగియడంతో.. ఇక శాఖల కేటాయింపులపై చర్చ జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V9Ar0z
Tuesday, February 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment