సినీ నటుడు,మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ప్రధాని మోదీకి ఘాటైన లేఖ రాశారు. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో చేసిన తప్పులనే మళ్లీ రిపీట్ చేస్తున్నారని గుర్తుచేశారు. అప్పుడు,ఇప్పుడు మీరు తీసుకున్న హఠాత్ నిర్ణయాలు పేదలనే బలితీసుకుంటున్నాయని చెప్పారు. వైరస్ సంక్రమణ గురించి 4 నెలల ముందు నుంచే సమాచారం ఉన్నా.. కేవలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UM7Q3V
సారీ సార్... దేశ ద్రోహి అనుకున్నా సరే.. మోదీకి కమల్ హాసన్ ఘాటు లేఖ
Related Posts:
జాగ్రత్త: జంక్ ఫుడ్ తీసుకున్న ఈ కుర్రాడు చూపు కోల్పోయాడువర్షాకాలం సాయంత్రం వేళ అలా పానీ పూరీ తిందామనుకుంటున్నారా..? వాతావరణం చల్లగా ఉంది వేడివేడిగా ఫాస్ట్ ఫుడ్ లాగించేద్దామనుకుంటున్నారా..? అయితే తస్మాత్ జాగ… Read More
త్వరలో టీఆర్ఎస్ రెండు ముక్కలవుతుంది..? కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలనంహైదరాబాద్ : కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో అధికార పార్టీలో చీలక రాబోతుందని జోస్యం చెప్పారు. అరాచక పాలన… Read More
ఏపీలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర..!! సంచలన వ్యాఖ్యలు చేసిన మురళీధరరావుహైదరాబాద్/ అమరావతి : తెలుగురాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసింది. తెలంగాణ కన్నా ఏపీపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. త్వరలో ఏపీ బీజేపీలోకి భారీగా చేరికలు … Read More
చంద్రబాబు సాధ్యం కాదన్నారు..సాధ్యం చేసి చూపిస్తన్న జగన్ : ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసి సిబ్బంది..!!ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని అమలు చేసే దిశగా కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దశాబ్దాల కాలంగా పెండ… Read More
మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేది చంద్రబాబు ఫిలాసఫీ :విజయ సాయిరెడ్డిమనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేది చంద్రబాబు ఫిలాసఫీ అంటూ మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. మద్యనిషేధం కోసం ఏ… Read More
0 comments:
Post a Comment