ఢిల్లీ : విద్యారంగంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. ప్రతిభ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు గ్రేడింగ్ ఇస్తామని కేంద్ర మానవ వనరులు, అభివృద్ధిశాఖ మంత్రి జవదేకర్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. 70 అంశాల ప్రతిపాదికన గ్రేడింగ్ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. పాఠప్రణాళికలను హేతుబద్దీకరించాల్సిన అవసరముందన్న జవదేకర్.. ఈ ఏడాది నుంచి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VAyjQc
Monday, January 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment