బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా శివసేనపై శివాలెత్తారు. శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే లక్ష్యంగా ఆయనపై విరుచుకుపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పార్టీలు 2019లో తమను కాదని ఒంటరిగా పోటీచేస్తే ఆ పార్టీలకు గట్టిగా బుద్ధి చెబుతామని శివసేనను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే ఏవైనా పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QsjMCl
అమిత్ షా వార్నింగ్ : మాతో కలిసి పోటీ చేయని పార్టీల గతి ఏమవుతుందో తెలుసా..?
Related Posts:
డ్యామిట్ కథ అడ్డం తిరిగింది, అత్త కూతురు కిడ్నాప్, కారులో కల్యాణం, రివర్స్, జైల్లో బావ, అయ్యో పాపం !బెంగళూరు: నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, నిన్ను కాదని వేరే అమ్మాయితో జీవితం పంచుకోలేనని ఓ బావ మరదలికి చెప్పాడు. నిన్ను ప్రేమించను… Read More
Chilkur Balaji: మందే లేని మహమ్మారి: చిల్కూర్ బాలాజీ ఆలయంలో..!హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్. ప్రస్తుతం భూగోళాన్ని చుట్టుముట్టిన మహమ్మారి. అగ్ర దేశాలు సైతం గజగజ వణికిపోతున్నాయి ఈ వైరస్ పేరు వింటే. ఈ వైరస్ పుట్… Read More
హాజీపూర్ వరుస హత్యల కేసులో కోర్టు సంచలన తీర్పు.. సైకో మర్రి శ్రీనివాస్రెడ్డికి ఉరి శిక్షహాజీపూర్ వరస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ పోక్సో (Pocso) కోర్టు ఉరిశిక్ష విధించింది. ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసి, హతమార్చి… Read More
వైసీపీలో మళ్లీ కృష్ణంరాజు కలకలం.. ప్రధానికి ఆ విషయం చెప్పానన్న ఎంపీఏపీలో ఒకవైపు టీడీపీని దెబ్బతీస్తూ మరోవైపు వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా బలపడాలనుకుంటోన్న బీజేపీ ఆపరేషన్ కమల్ లో భాగంగా కొంత మంది వైసీపీ నేతలను ఆకర్షిం… Read More
వీడియో వైరల్: హవ్వా.. ఒక మంత్రి చేయాల్సిన పనేనా ఇది..గిరిజన బాలుడితో..!నీలగిరి: బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి గిరిజన బాలుడితో అసహ్యమైన పని చేయించిన తమిళనాడు మంత్రి దిండిగల్ శ్రీనివాసన్పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తు… Read More
0 comments:
Post a Comment