అమరావతి: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై రాష్ట్రంలో రోజురోజుకూ రాజకీయ వివాదాలు ముదురుతున్నాయి. పోటాపోటీ దీక్షలు, ఉద్యమాలతో రాష్ట్రం వేడెక్కింది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలన్నీ విశాఖపట్నం చుట్టే తిరుగుతున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u4lYFi
గేరు మార్చిన జగన్: త్వరలో ఏపీ అసెంబ్లీ అత్యవసర భేటీ?: మంత్రివర్గ సమావేశం ఫిక్స్
Related Posts:
‘గాడ్ బ్లెస్ యూ’ టైప్ చేస్తే ‘అస్సలాం అలైకుమ్’.. ఎలా వచ్చిందబ్బా..గూగుల్ ట్రాన్స్లేట్లో చూపించిన అర్థానికి పెనుదుమారం రేగింది. గాడ్ బ్లెస్ యూ అనే వాక్యానికి హిందీలో అనువాదం అస్సలాం అలైకుమ్ అర్థం వస్తుందని చూపించింద… Read More
ఏపీలో కొత్తగా 50 లోపే కొత్త కరోనా కేసులు..ఏ జిల్లాలో ఎన్నంటే? ఆ 4 జిల్లాల్లో కేసుల్లేవ్అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 15 రోజులుగా 100 లోపే నమోదవుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా మరింత తగ్గాయి. గత 24 గంటల్లో 18,834 నమూనా… Read More
వైఎస్ షర్మిలతో జగన్ మాజీ సలహాదారు -కేసీఆర్ ఆంధ్రోడేనంటూ రంగారెడ్డి సంచలనం -లోటస్పాండ్ నుంచి ఫోన్లుతెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతూ కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. వీకెండ్లో బెంగళూరుకు వెళ్లిపోయి… Read More
మరో 3 వారాల్లో 50ఏళ్లపైబడిన వారికి వ్యాక్సిన్, 2 నెలల్లో మరో 18-20 కొత్త వ్యాక్సిన్లు: హర్షవర్ధన్న్యూఢిల్లీ: వచ్చే రెండు, మూడు నెలల్లో ఇప్పుడున్న రెండు కరోనా వ్యాక్సిన్లతోపాటు మరికొన్ని కూడా వినియోగంలోకి రానున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్… Read More
కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది మోదీనే -దేశీ ఉపాయాలతో టీకా -విదేశాలకూ పంపిణీ: బీజేపీ సీఎం బాంబుసంచలన స్టేట్మెంట్లకు కేరాఫ్గా నిలిచే బీజేపీ నయా నేతల జాబితాలో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ప్రధమ స్థానంలో నిలుస్తారన్నది సోషల్ మీడియా టాక… Read More
0 comments:
Post a Comment