Monday, June 24, 2019

మోడీకి మార్కెటింగ్ స్కిల్స్.. అందుకే బీజేపీకి మరోసారి అధికారం.. కాంగ్రెస్ నేత వింత కామెంట్స్

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంపై లోక్‌సభలో సోమవారం నాడు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ సందర్భంలో అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రపతిని ఎట్టిపరిస్థితుల్లో విమర్శించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ సభ్యులకు లేదని.. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ఎత్తిచూపుతున్నామని వ్యాఖ్యానించారు. కలిసిరాని అసెంబ్లీ.. ఊపు తెప్పించిన లోక్‌సభ.. ఇక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N81cTL

0 comments:

Post a Comment