Saturday, March 7, 2020

ఉరికిచ్చి కొడుతారు... ఏం మాట్లాడుతున్నావ్: రాజగోపాల్ రెడ్డి-ఎర్రబెల్లి మాటల యుద్దం..

తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య మాటల యుద్దం నడిచింది. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పలు హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందంటూ రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించగా.. మధ్యలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vCovNN

0 comments:

Post a Comment