కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా జడ్పీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. 50 జడ్పీటీసీ స్థానాలున్న కడపలో ఇప్పటికే 35 జడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగితా 15 సీట్లలో కూడా వైసీపీనే ఎక్కువ సీట్లను దక్కించుకునే అవకాశం ఉంది. కాగా, స్థానిక సమరంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33t9t9D
కడప గడ్డపై వైసీపీ జెండా: వైసీపీ ఖాతాలో జిల్లా పరిషత్.. ఆకేపాటికి ఛైర్మెన్గా ఛాన్స్
Related Posts:
ఇండియాలో సూపర్ డూపర్ పోలీస్ స్టేషన్.. దేశంలోనే నెంబర్ వన్.. ఎక్కడంటే..!భువనేశ్వర్ : ఇండియాలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా రికార్డుల్లోకి ఎక్కింది ఒడిషాలోని "తరవా" పోలీస్ స్టేషన్. టాప్ టాప్ టెన్లో మొదటి స్థానం కైవసం చేసుకు… Read More
అధికారం మీ చేతుల్లోనే.. చెక్ పవర్ గోల ఎందుకు.. సర్పంచులపై మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్ : తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎంతటివారిపైనైనా సరే చర్యలు తప్పవని వార్నిం… Read More
సెలవంటూ చిన్నమ్మకు రాములమ్మ భావోద్వేగ లేఖ..హైదరాబాద్ : చిన్నమ్మ సుష్మ స్వరాజ్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు రాములమ్మ. చిన్నమ్మతో బీజేపీలో ఉన్నప్పుడు సాన్నిహిత్యం ఉంది విజయశాంతికి. ఆమెను తేజస్… Read More
భారత్తో వ్యాపారం లేదు... వాఘా సరిహద్దును మూసివేయనున్న పాకిస్థాన్.కశ్మీర్ లో ఆర్టికల్స్ తోలగింపుతో తోపాటు కశ్మీర్ విభజన అంశాలపై పాకిస్థాన్ విషం మరోసారి విషం చిమ్మింది. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలతో పాటు దౌత్యపరమ… Read More
మరోసారి ముంబాయిఫికర్...? కశ్మీర్కు బదులుగా ముంబాయిని టార్గెట్ చేసిన తీవ్రవాదులుజమ్ము కశ్మీర్ విభజన పరిణామాలు భారత్పై దాడులకు పురిగోల్పుతున్నాయి. కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదులు అందుకు వ్యతిరేకంగా మరోసారి భ… Read More
0 comments:
Post a Comment