అమరావతి : ఏపీ సీఎం జగన్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఏపీలో పాలన తిరోగమనంలో సాగుతుందని విమర్శించారు. విపక్షాలపై సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తాము హుందగా ప్రవర్తించామని గుర్తుచేశారు దేవినేని. ఏపీలో పాలన రివర్స్ నడుస్తోందని సెటైర్లు వేశారు దేవినేని ఉమామాహేశ్వరరావు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32DcXEH
100 రోజుల్లో చేసిందేంటీ ? ఏపీ సీఎం జగన్పై దేవినేని ఫైర్
Related Posts:
చంద్రబాబు..ఎగ్జిట్పోల్స్కు ముందు, ఎగ్జిట్పోల్స్ తరువాత! అయిననున్ పోయిరావలె!న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రతిపక్షాల ఆశలు, అంచనాలను తలకిందులు చేశాయి. సొంతంగా అధికారంలోకి రాకపోయినప్పటికీ..… Read More
సబిత రాజీనామా చేయాలన్న భట్టి..! మోసం చేసిందంటూ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు..!!హైదరాబాద్ :ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలకు పదును పెంచారు కాంగ్రెస్ నేతలు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకం ఉన్నా, ఎమ్మెల్యే సబితారెడ్డి పదవికి… Read More
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో భారీ అంతరం.. ఆ మూడు రాష్ట్రాల లెక్కలపై అయోమయంఢిల్లీ : కేంద్రంలో ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 272సీట్లు సాధించడం కూటమికి నల్లేరుమీద … Read More
ఢిల్లీ మళ్లీ బీజేపీదే... కమలానికే 7 సీట్లంటున్న ఎగ్జిట్ పోల్స్..దేశ రాజధాని ఢిల్లీలో 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ ఈసారి కూడా మెజార్టీ సీట్లు తన అకౌంట్లో వేసుకోనున్… Read More
టీడీపీకి 110 సీట్ల పైమాటే : రేపు ఢిల్లీలో అఖిలపక్ష ధర్నా: చంద్రబాబు ధీమా లగడపాటేనా..!ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడి పట్టుకోవటంలో విఫలమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని ధీమా వ… Read More
0 comments:
Post a Comment