ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనావైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇక దీంతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 15వేలు దాటిపోయింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ 'ప్రపంచ సంక్షోభం'గా ఈ వైరస్ వ్యాప్తిని ప్రకటించింది. మొదట్లో ఈ వైరస్కు గురైనవారు ఎక్కువగా చైనాలో మరణించారు. ముఖ్యంగా వూహాన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dtaWBl
Tuesday, March 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment