ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్లో స్పష్టం చేసిన ఇండియా టుడే ఇప్పుడు లోక్సభ పోరు లోనూ వైసీపీ ఆధిక్యత సాధిస్తుందని వెల్లడించింది. ఏపీలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో అధిక సీట్లు వైసీపీ సొంతం చేసుకుంటుందని విశ్లేషించింది. అదే సమయంలో ఆరు సీట్లలో మాత్రం హోరా హోరీ పోరు ఉంటుందని అంచనా వేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Enk62f
లోక్సభ సీట్లూ వైసీపీకే..గెలిచేది ఎక్కడంటే : ఆరు సీట్లలో హోరా హోరీ : తేల్చిన ఇండియూ టూడే సర్వే..
Related Posts:
కరోనా ఎఫెక్ట్ ... అక్కడ ఏసీలకు బదులు ఫ్యాన్లు .. రీజన్ ఇదే !!కరోనా వైరస్ ఇండియా మీద తన పంజా విసిరింది. ఇంకా కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితులలో లాక్ డౌన్ విధించి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో దేశ వ్యాప్త… Read More
కరోనా విలయం: భారత్ నెత్తిన పిడుగు.. భారీగా ఎన్నారైల ఇంటిబాట.. ఒక్క యూఏఈ నుంచే లక్షల్లో..లాక్డౌన్ ఎత్తివేతకు సన్నాహాలు చేసుకుంటోన్న భారత్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బయటి దేశాల్లో పనిచేస్తూ, అక్కణ్నుంచి పంపే డబ్బుతో దేశ ఎకనామీలో కీలకంగా వ… Read More
లాక్ డౌన్ సడలింపులతో భారీ జనం వచ్చే ఛాన్స్.... కీలక సమయం జాగ్రత్త అంటున్న సీఎం జగన్ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇక తాజాగా కేంద్రం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కా… Read More
Redzone రగడ: దీదీనా మాజాకా, 10 కాదు నాలుగే.. కేంద్రం జాబితాపై గుస్సా, లిస్ట్ పంపిన ఫైర్ బ్రాండ్దీదీ మమతా బెనర్జీ మరోసారి ఫైరయ్యారు. ఈ సారి వైద్యారోగ్యశాఖ తీరును ఎండగట్టారు. దేశంలో వైరస్ ఎక్కువ ఉన్న జిల్లాలను రెడ్ జోన్, తక్కువ ఉన్న జిల్లాలను ఆరెం… Read More
కరోనా హీరోలకు డిఫెన్స్ చీఫ్ కృతజ్ఞతలు.. ఊహించని రీతిలో సంఘీభావానికి ప్లాన్..ప్రపంచమంతా కరోనా వైరస్తో పోరాడుతోందని.. అన్ని దేశాల్లాగే భారత్ కూడా వైరస్కు ప్రభావితమైందని త్రివిధ దళాల మహా దళపతి బిపిన్ రావత్ అన్నారు. కరోనా కష్ట … Read More
0 comments:
Post a Comment