ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్లో స్పష్టం చేసిన ఇండియా టుడే ఇప్పుడు లోక్సభ పోరు లోనూ వైసీపీ ఆధిక్యత సాధిస్తుందని వెల్లడించింది. ఏపీలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో అధిక సీట్లు వైసీపీ సొంతం చేసుకుంటుందని విశ్లేషించింది. అదే సమయంలో ఆరు సీట్లలో మాత్రం హోరా హోరీ పోరు ఉంటుందని అంచనా వేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Enk62f
లోక్సభ సీట్లూ వైసీపీకే..గెలిచేది ఎక్కడంటే : ఆరు సీట్లలో హోరా హోరీ : తేల్చిన ఇండియూ టూడే సర్వే..
Related Posts:
అచ్చం ఠాగూర్ సినిమా లాగే.. సర్జరీ పేరుతో ముక్కుపిండీ మరీ డబ్బూల్ వసూల్.. తీరా చూస్తే..ఠాగూర్ సినిమాలో ఓ సీన్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గవర్నమెంట్ ఆస్పత్రిలో డెత్ సర్టిఫికెట్ తీసుకుంటాడు హీరో. తర్వాత అతనని… Read More
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీజేఎస్ అభ్యర్థిగా కోదండరాంహైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అయితే, బ… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆరువేల దాటిన మరణాలు, జిల్లాలవారీగా కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతోంది. గత పదిరోజులుగా రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులు సంఖ్య తగ్గుతూ వస్తోంద… Read More
Kangana: క్వీన్ కేసు, సార్ నేను అలా అనలేదు, కోర్టు తీర్పు రిజర్వ్, మేడమ్ కు చెమటలు, పిజ్జా గ్యారెంటిబెంగళూరు/ ముంబాయి/ తుముకూరు: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ బిల్లులపై నిరసన వ్యక్తం చేస్తున్న అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చిన బాలీవుడ్ క్వీన్ కంగన… Read More
ఎల్ఆర్ఎస్ ఎవరూ కట్టొద్దు, ఉచితంగానే క్రమబద్ధీకరిస్తాం..?: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..సీఎం కేసీఆర్పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ తుగ్లక్ చర్య అని ధ్వజమెత్తారు. ఓపెన్ ప్లాట్లపై ముక్కుపిండీ మరీ డబ్బులు వసూల్ చే… Read More
0 comments:
Post a Comment