ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో రాజకీయం మరింత వేడెక్కింది. టీడీపీ నేత దేవినేని ఉమ.. వైసీపీ చీఫ్ జగన్ పై మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ చూసి జగన్ సంబర పడుతున్నారని కానీ ఆ సంబరం ఎంతో సేపు నిలవదని ఆయన అన్నారు. జగన్ భ్రమల్లో బతుకుతున్నారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు . టీడీపీ తప్పక విజయం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WXZ2GW
Tuesday, May 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment