Saturday, March 14, 2020

కొత్త మలుపు తిరిగిన రాజధాని అమరావతి వివాదం.. కాగ్‌ తో లింక్ పెట్టి హైకోర్టులో పిల్

రాజధాని అమరావతి వివాదం కొత్త మలుపు తిరిగింది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ఒక లెక్క చెప్తుంటే రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత వైసీపీ ఇంకో లెక్క చెప్తుంది. ఈ గందరగోళానికి చెక్ పెట్టాలని కాగ్ అధ్యయనంతో లెక్క తేల్చాలని ఏపీ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TOMPVD

Related Posts:

0 comments:

Post a Comment