Wednesday, March 18, 2020

‘కరోనా’ పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించొద్దు: విమానాల రద్దు కోసం కేంద్రానికి ఈటెల వినతి

హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌ను ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d7JIA5

Related Posts:

0 comments:

Post a Comment