న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం పూర్తిగా తన పరిధిలోకి తీసుకున్న తరువాత.. వినియోగానికి సంబంధించిన అంచనాలు తలకిందులవుతున్నాయి. వాటి విలువ కోట్లాది డోసుల్లో ఉంటోంది. ఈ ఏడాది చివరి అయిదు నెలల కాలంలో దేశంలో అందుబాటులో ఉండాల్సిన వ్యాక్సిన్ డోసుల అంచనాలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. 216
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gYWDYV
81 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఏమైనట్టు: అంచనాలు తగ్గించిన కేంద్రం: సుప్రీంలో అఫిడవిట్
Related Posts:
మళ్లీ బుస కొట్టిన చైనా: బోర్డర్ వద్ద మూడు గ్రామాల నిర్మాణం: భారత్ కన్నుగప్పి: రీలొకేట్న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద దుందుడుకు చర్యలకు పాల్పడుతూ యుద్ధ వాతావరణానికి తెర తీసిన చైనా కన్ను అరుణాచల్ ప్రదేశ్పై పడింది. లఢక్ వద… Read More
బురెవి బలహీన పడ్డ చోటే..కొత్తగా మరో అల్పపీడనం: ఆర్నబ్ తుఫాన్గా నామకరణంచెన్నై: మరో తుఫాన్ ముప్పు పొంచివుంది. నివర్, బురెవి తుఫాన్లు మిగిల్చిన విధ్వంస పరిస్థితులు కుదుట పడక ముందే..మరో తుఫాన్ పుట్టుకుని రావాడానికి అనుకూల వా… Read More
గ్రేటర్ మేయర్:చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక -ఎంఐఎం-బీజేపీకి అదొక్కటే ఆప్షన్ -సంచలన సమీకరణలుగ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. కానీ ఎన్నికల ఘట్టంలో చివరి అంకమైన మేయర్, డిప్యూటీ మేయర్… Read More
దేశంలో ఎక్కడా లేదు: ఏపీ సీఎం వైఎస్ జగన్పై ఆర్ నారాయణ మూర్తి ప్రశంసలువిశాఖపట్నం: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రముఖ సినీనటుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నా… Read More
బీజేపీపై కేసీఆర్ పోరు: భారత్ బంద్లో టీఆర్ఎస్ శ్రేణులు -ఫెడరల్ చర్చలు -10 నుంచి ప్రజాక్షేత్రంలోకిగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో పరాభవం తర్వాత టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీపై పోరును ముమ్మరం చేశ… Read More
0 comments:
Post a Comment