న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం పూర్తిగా తన పరిధిలోకి తీసుకున్న తరువాత.. వినియోగానికి సంబంధించిన అంచనాలు తలకిందులవుతున్నాయి. వాటి విలువ కోట్లాది డోసుల్లో ఉంటోంది. ఈ ఏడాది చివరి అయిదు నెలల కాలంలో దేశంలో అందుబాటులో ఉండాల్సిన వ్యాక్సిన్ డోసుల అంచనాలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. 216
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gYWDYV
81 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఏమైనట్టు: అంచనాలు తగ్గించిన కేంద్రం: సుప్రీంలో అఫిడవిట్
Related Posts:
Delhi Elections:కేజ్రీకి కలిసొచ్చేదేంటి..కమలం వికసిస్తుందా, కాంగ్రెస్ టార్గెట్ ఏంటి?కొత్త ఏడాదిలో తొలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి సోమవారం రోజున ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అస… Read More
ప్రియుడితో డేటింగ్కు వెళితే.. గ్యాంగ్ రేప్.. నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి..మధ్యప్రదేశ్లో యువతి దారుణంగా లైంగిక దాడికి గురైంది. 12 తరగతి చదువుతున్న యువతిపై ఇద్దరు ఉన్మాదులు గ్యాంగ్ రేప్కు పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం రేపిం… Read More
జరిగింది మర్చిపోయి క్యాంపస్కు వచ్చేయండి.. JNU సేఫ్ ప్లేస్.. విద్యార్థులకు వీసీ పిలుపు''మన క్యాంపస్ లో హింస చోటుచేసుకోవడం దురదృష్టకరం. గాయాలపాలైన విద్యార్థులందరిపట్లా మాకు సానుభూతి ఉంది. ఒక్కటిమాత్రం నేను బలంగా చెప్పగలను.. జేఎన్యూ చాలా… Read More
మంత్రి కేటీఆర్ వాహనాన్ని ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఏం జరిగిందంటేనేడు ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్లోని మడికొండలో ఏర్పాటు చేసిన సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్లను ప్రార… Read More
అన్ని ద్వితీయశ్రేణి పట్టణాల్లో ఐటీ విస్తరణ..వరంగల్ అభివృద్ధికి హామీల: మంత్రి కేటీఆర్వరంగల్లో ఐటీ ఊహించిన దానికంటే వేగంగా విస్తరిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యట… Read More
0 comments:
Post a Comment