Friday, March 20, 2020

కరోనా టెర్రర్ లోనూ మందుబాబుల మహా తెలివి .. లిక్కర్ కోసం వైన్స్ ముందు అలా...

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికే పరేషాన్ గా తయారయ్యింది .ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో రెండున్నర లక్షల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఇక భారత్ లోనూ కరోనా ప్రభావం దారుణంగా మారింది. ఇప్పటికి 200 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం మన ప్రభుత్వాలకు టెన్షన్ గా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/393UvIg

Related Posts:

0 comments:

Post a Comment