హైదరాబాద్: ఎర్రమంజిల్లో అసెంబ్లీ నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పురాతన భవనాలను కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పిటిషనర్ హెరిటేజ్ కమిటీ నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఎర్రమంజిల్లో అసెంబ్లీ నిర్మిస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని పిటిషనర్ పేర్కొన్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా ఎర్రమంజిల్ ఛాయచిత్రాన్ని హైకోర్టు పరిశీలించింది. తెలంగాణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RHscZ0
కొత్తవి నిర్మించాల్సిన ఆవశ్యత ఏంటి..? తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!
Related Posts:
ఈదేశం ఉండగా అమెరికా దండగా: ఆదేశానికి పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్న భారతీయులు..కారణమిదే..!బెంగళూరు: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి భారతీయులకు ఏదో రకంగా ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే… Read More
భారత్లో తగ్గిన జనాభా పెరుగుదలప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ఈ విషయంలో మొదటి స్థానంలో ఉన్న చైనాను త్వరలోనే అధిగమిస్తుందన్న అంచనాలు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించాయి. అ… Read More
కడుపు చెక్కలు చేసుకున్న గండ్ర..! కార్యకర్తల సమక్షంలో కుమిలి కుమిల ఏడ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..!!భూపాలపల్లి: భూపాలపల్లి కాంగ్రెస్ ఎంఎల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి బోరున ఏడ్చారు. అదికూడా కార్యక్తల ముందు కుళ్లి కుళ్లి ఏడ్చారు. అంతమంది జనం మద్య ఎందుకు … Read More
ఎయిరిండియాలో ట్రైనీ కంట్రోలర్, డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఎయిర్ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ట్రైనీ కంట్రోలర్స్ , డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయ… Read More
అలుపెరగని సైనికుడిగా దేశానికి సేవ చేయాలనుకున్న మోదీ..! అనూహ్యంగా రాజకీయాల్లోకి..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో ప్రధాని మోదీ తన జ్నాపకాలను నెమరువేసుకున్నారు. తాను ప్రధానమంత్రిని అవుతానని ఎన్నడూ అనుకోలేదని నరే… Read More
0 comments:
Post a Comment