హైదరాబాద్: ఎర్రమంజిల్లో అసెంబ్లీ నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పురాతన భవనాలను కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పిటిషనర్ హెరిటేజ్ కమిటీ నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఎర్రమంజిల్లో అసెంబ్లీ నిర్మిస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని పిటిషనర్ పేర్కొన్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా ఎర్రమంజిల్ ఛాయచిత్రాన్ని హైకోర్టు పరిశీలించింది. తెలంగాణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RHscZ0
Friday, June 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment