క్రిష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలన్నింటికి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు మంత్రి బోత్స సత్యనారయణ అన్నారు..తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి నోటీసులు ఇవ్వడంపై లోకేష్తోపాటు యనమల రామక్రిష్ణుడు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు...ఈనేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇళ్లు స్వంతం కాదని అది లింగమనేని రమేశ్దనిచెప్పిన ఆయన అక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధన ఉందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NlvbrD
కరకట్టపై నిర్మించిన అన్ని కట్టడాలకు నోటీసులు ఇస్తాము....బోత్స
Related Posts:
హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా.. అడుగడుగునా నీరాజనం.. కేటీఆర్ కు ఘన స్వాగతంహైదరాబాద్ : టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతా తానై వ్యవహరిస్తూ పార్టీ క్యాడర్ క… Read More
సీఎంతో చర్చలు, అసంతృప్తి ఎమ్మెల్యేల రాజీనామాలపై క్లారిటీ, హైకమాండ్, సిద్దూకు చెప్పాం!బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి సుధీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అసంతృప్త… Read More
నేడే కేంద్ర క్యాబినెట్ భేటీ ... కీలక నిర్ణయాలు .. ఈ మూడు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ చివరి కేబినెట్ భేటీ నేడు కాబోతుంది. ఈ భేటీ తర్వాత ఎన్నికల కురుక్షేత్రంలో నువ్వా నేనా అన్నట్టు తలపడనున్నాయి ప్రధాన పార్టీ… Read More
ఎస్టీ 4, ఎస్సీ 6, బీసీ 6, ఆన్ రిజర్వ్ డ్ 16 ... తెలంగాణలో జెడ్పీ రిజర్వేషన్లు ఖరారుహైదరాబాద్ : తెలంగాణలో జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 32 జెడ్పీ స్థానాలకు 50 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికగా కేట… Read More
ఆడపిల్ల కాదు ఆడపులి.. కుస్తీ పోటీల్లో పురుషులతో తలపడి సత్తా చాటిన బాలికఆడపిల్ల అని తక్కువ అంచనా వేసేరు. కుస్తీ మే సవాల్ అంటూ పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు. ఆడపిల్లలు కాదు ఆడపులులు అన్నట్లుగా విజృంభిస్తున్నారు. మగువల్ నేర… Read More
0 comments:
Post a Comment