జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లాక్ డౌన్ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు . సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న వారిని వారి ఇళ్ళకు చేర్చాలని విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ముందు మరో డిమాండ్ ఉంచారు. కరోనా ఎఫెక్ట్ తో రైతాంగం నష్టపోతుందని , ఆంధ్రప్రదేశ్లోని మామిడి రైతులను ఆదుకోవాలని పవన్ సీఎం జగన్ను కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UlffHh
ఆర్బీఐ నిర్ణయం కాస్త ఊరట .. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఆదుకోవాలి : పవన్ కళ్యాణ్
Related Posts:
ముందే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలి : హైకోర్టులో ఎమర్జెన్సీ పిల్: నేడు విచారణ..!ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కంపు వ్యవహారం హైకోర్టుకు చేరింది. ముందుగానే వీవీప్యాట్ స్లిప్పు లను లెక్కించేలా ఎన్నికల సంఘాన… Read More
ఎగ్జిట్పోల్స్ ఫలితాలు ఫైనల్ కాదు... కేంద్రమంత్రి నితిన్ గడ్కరీదేశవ్యాప్తంగా ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎగ్జిట్పోల్ ఫలితాలు తుది తీర్పు కాదని … Read More
తొడ గొట్టి బుద్దా ఛాలెంజ్ : లగడపాటి సర్వే నిజం కాదు: ఆ రెండు సర్వేలే నమ్ముతాం..!ఎగ్జిట్ పోల్స్ అంచనాల పైన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తొడ గొట్టి మరీ ఛాలెంజ్ చేసారు. లగడపాటి సర్వే నిజం కాదని తేల్చి చెప్పారు. కేంద్రంలో క… Read More
ఎగ్జిట్ పోల్స్ పై జనసేన నేత మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఏమన్నారంటేఏపీ ఎన్నికల ఫలితాలు ఇలా ఉండొచ్చు అంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు జనసేనను జీరోగా చూపించాయన్న విషయం అందరికీ తెలుసు . లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం… Read More
ఎగ్జిట్ పోల్స్ పై పాల్ .. ప్రజాశాంతి పార్టీకి 30 సీట్లు ..హెలికాఫ్టర్ కు ఓట్లేస్తే ఫ్యాన్ కు పడ్డాయటతాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాపతంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గుర… Read More
0 comments:
Post a Comment