జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లాక్ డౌన్ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు . సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న వారిని వారి ఇళ్ళకు చేర్చాలని విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ముందు మరో డిమాండ్ ఉంచారు. కరోనా ఎఫెక్ట్ తో రైతాంగం నష్టపోతుందని , ఆంధ్రప్రదేశ్లోని మామిడి రైతులను ఆదుకోవాలని పవన్ సీఎం జగన్ను కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UlffHh
ఆర్బీఐ నిర్ణయం కాస్త ఊరట .. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఆదుకోవాలి : పవన్ కళ్యాణ్
Related Posts:
నేపాల్ ప్రధాని ఓలీకి అండగా ఇమ్రాన్ ఖాన్.. ఇది జిన్పింగ్ స్కెచ్చేనా..?కొన్ని దశాబ్దాలుగా భారత్ -నేపాల్ దేశాల మధ్య మంచి మైత్రి ఉంది. ఎంతోమంది నేపాల్ ప్రధానులు భారత్తో మంచి సంబంధాలు నడిపారు. అప్పటి వరకు ఎప్పుడూ లేని సరిహద… Read More
Master plan: కోటీశ్వరుడు కావాలని ఆశ, మతగురువుతో భార్యను రేప్ చేయించిన భర్త, రూ. 10 లక్షల బంగారం!చెన్నై/తిరుచ్చి: నేను దేవుడిని, దేవదూత అంటూ ఓ మసీదులోని మతగురువు అమాయక ప్రజలను నమ్మించాడు. మతం మారి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే తనకు బ్రోకర్ అవుత… Read More
గుంటూరు వైసీపీలో మళ్లీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే- కృష్ణదేవరాయలను అడ్డుకున్న రజనీ వర్గం...గుంటూరు వైసీపీలో ఉప్పూ నిప్పుగా ఉంటున్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ వర్గాలు మరోసారి బహిరంగ రచ్చకు దిగాయి. చిల… Read More
డైలామాలో కేసీఆర్... జనాల్లో కన్ఫ్యూజన్... హైదరాబాద్లో లాక్ డౌన్పై కీలక అప్డేట్స్...గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత రెండు వారాలుగా 900కి కాస్త అటు ఇటుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించాల… Read More
నీచానికి దిగజారిన చైనా: భారత్లో దాడులకు ఉగ్రవాదుల సాయం, 2వేల సైన్యంతో పాక్..న్యూఢిల్లీ: సరిహద్దులో ఓ వైపు చైనా భారీ బలగాలను మోహరిస్తుంటే.. మరోవైపు దాయాది దేశం పాకిస్థాన్ కూడా భారత్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సైనికులను తరలిస్త… Read More
0 comments:
Post a Comment