భోపాల్: అసెంబ్లీలో తగిన బలం లేకపోవడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా కమల్ నాథ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ సిద్ధమయ్యారు. సీఎంగా ప్రమాణం చేశారు. సోమవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39dOEzS
Monday, March 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment