Friday, May 10, 2019

ఉత్త‌రాంధ్ర‌లో పట్టు నిలిచిందా: రెండు జిల్లాల నేత‌లకు సీఎం పిలుపు : ఎన్ని సీట్లు వ‌స్తాయి...!

గ‌త ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర‌లో టిడీపీ అధిక సీట్లు సాధించింది. ఈ సారి ఎన్నిక‌ల్లో అదే ప‌ట్టు నిలిచిందా..స‌డ‌లిందా అనే కోణంలో టీడీపీ అధినాయ‌క‌త్వం అనేక స‌ర్వేలు చేయించింది. త‌మ వ‌ద్ద ఉన్న వివ‌రాల‌తో పాటుగా క్షేత్ర స్తాయి లోని స‌మాచారంతో రావాలంటూ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆదేశించారు. శ్రీకాకుళం..విజ‌య‌న‌గ‌రం జిల్లాల టీడీపీ అభ్య‌ర్దులు..నేత‌లు పోలింగ్ స‌ర‌ళి నివేదిక‌ల‌తో ఈ రోజు అధినేత‌తో స‌మావేశం కానున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YlsKpv

0 comments:

Post a Comment