Friday, March 12, 2021

విశాఖ గూఢచర్యం కేసులో ఎన్ఐఏ మరో ఛార్ఝిషీట్‌-నేవీ సిబ్బందికి పాకిస్తానీ లంచాలపై

గతేడాది విశాఖపట్నంలోని తూర్పు నావికాదళంలో బయటపడిన గూఢచర్యం కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఇమ్రాన్‌ యూసుఫ్‌ గిటేలీపై అభియోగాలు నమోదు చేస్తూ ఎన్ఐఏ అదనపు ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. గతేడాది 14మంది నిందితులపై అభియోగాలతో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఎన్ఐఏ తాజాగా మరో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లయింది. విశాఖలో తూర్పు నౌకాదళానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3laO79L

Related Posts:

0 comments:

Post a Comment