ఏపీ మండలిలో ఆరు సీట్లు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేశారు. అయితే సీనియర్లకు ఇవ్వకపోవడంతో ఆలక వహించారు. మండలిలో వైసీపీ సీట్లు పెరిగినా.. సీనియర్ల అసంతృప్తితో రగడ నెలకొంది. అయితే వారికి సీఎం వైఎస్ జగన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్టు తెలుస్తోంది. భవిష్యత్లో పదవీ ఇస్తామని చెప్పడంతో సద్దుమణిగట్టు విశ్వసనీయ సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uEB9FF
ఏపీ మండలిలో పెరిగిన వైసీపీ బలం, కానీ సీనియర్ల గుస్సా.. ఈ సారి కూడా దక్కని పదవీ
Related Posts:
రహస్యంగా లవర్తో డేటింగ్.. యువతిపై పోలీసుల గ్యాంగ్రేప్ఇంట్లో వాళ్లకు చెప్పకుండా బాయ్ ఫ్రెండ్ తో కలసి సీక్రెట్ గా డేటింగ్ కు వెళ్లిన ఆమె ఊహించని ప్రమాదాన్ని కొనతెచ్చుకుంది. కాపాడాల్సిన పోలీసులే ఆమెపై అఘాయి… Read More
సీఎం జగన్: ఏడాదిపాటు కరోనాప్రభావం, ఇంట్లో ఉంటే సరిపోతోంది, ఏపీలో ఒక్కరికే పాజిటివ్..కరోనా వైరస్ కోసం ఏడాదిపాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓ 15 రోజులపాటు చర్యలు తీస… Read More
క్లైమాక్స్కు ఎంపీ రాజకీయ డ్రామా.. అసెంబ్లీలో బలపరీక్షకు ముహుర్తం ఫిక్స్మధ్యప్రదేశ్ లో వారం రోజులుగా సాగుతోన్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్ కు చేరింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇ… Read More
ఎన్నికల కమిషనర్ ను వదిలేది లేదు: చంద్రబాబు కోసమే వాయిదా..ఆ వర్గమే: సీఎం జగన్ మండిపాటు..!స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పైన ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. చంద్రబాబు కో… Read More
horse-trading: రాజ్యసభ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా..?గుజరాత్ రాజ్యసభ ఎన్నిక కోసం ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగుతోంది. విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకు… Read More
0 comments:
Post a Comment