మనసుల్ని పిండేసే విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది . నవమాసాలు మోసి కని, పెంచి, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ కూతుర్ని తల్లిదండ్రులు 46 ఏళ్ల వ్యక్తికి విక్రయించారు. పన్నెండేళ్ల వయసున్న ఆ కుమార్తెను పది వేల రూపాయల కోసం విక్రయించిన సంఘటన తెలిసిన వారంతా ఆ తల్లిదండ్రుల కర్కశత్వాన్ని నిందిస్తూ ఉంటే, ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sCcgIR
Friday, February 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment