Sunday, February 2, 2020

Coronavirus : తెలంగాణలో వైద్యుల హైఅలర్ట్.. పల్మోనాజిస్టులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న పల్మోనాలిజిస్టులు అందరూ అందుబాటులోకి రావాలని సూపరింటెండెంట్‌లను ఆదేశించింది. అలాగే ఆరోగ్యశాఖ అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సోమవారం నుంచి హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GQ8zsU

Related Posts:

0 comments:

Post a Comment