కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న పల్మోనాలిజిస్టులు అందరూ అందుబాటులోకి రావాలని సూపరింటెండెంట్లను ఆదేశించింది. అలాగే ఆరోగ్యశాఖ అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సోమవారం నుంచి హైదరాబాద్లోని గాంధీ మెడికల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GQ8zsU
Coronavirus : తెలంగాణలో వైద్యుల హైఅలర్ట్.. పల్మోనాజిస్టులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు
Related Posts:
పవన్ కళ్యాన్ లాంగ్ మార్చ్ ప్రారంభం: టీడీపీ నుండి హాజరైన అచ్చెన్నాయుడు: గంటా ఎక్కడ..!ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ప్రారంభించారు. విశాఖ చేరుకున్న పవన్ నేరుగా మద్దిలపాలెంలోని తె… Read More
దివ్యాంగుడితో సెల్ఫీకి కింద కూర్చున్న జనసేనాని: కర్ణాటకలో పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం(వీడియో)అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నెలల తరబడి ఉపాధి లేక ఇబ్బందుల్లో ఉన్నారని, వారి క్షేమం కోసం అందరూ ప్రార్థించాలని… Read More
కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. బార్ అసోసియేషన్లకు కూడా...ఢిల్లీ తీస్ హజారీ కోర్టు వద్ద లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణకు సంబంధించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. పోలీసులు,… Read More
ఇసుక సమస్యను కూడ పరిష్కరించలేని వారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేస్తారు...?ఇసుక కొరతపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతిపక్ష టీడీపీ మాటల యుద్దం మరింత ఉదృతం చేసింది. ఈ నేపథ్యంలోనే కనీసం ఇసుక సమస్యను కూడ పరిష్కరించలేని ప… Read More
భారతీయులు, ఆఫ్ఘన్లు లక్ష్యంగా ఉగ్రదాడులకు ఛాన్స్: అమెరికా వార్నింగ్.. !వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా భారతీయులు, ఆఫ్ఘనిస్తానీయులను లక్ష్యంగా చేసుకుని లష్కరె తొయిబా, జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఆత్మాహూతి దళ సభ్యులు … Read More
0 comments:
Post a Comment