కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న పల్మోనాలిజిస్టులు అందరూ అందుబాటులోకి రావాలని సూపరింటెండెంట్లను ఆదేశించింది. అలాగే ఆరోగ్యశాఖ అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సోమవారం నుంచి హైదరాబాద్లోని గాంధీ మెడికల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GQ8zsU
Coronavirus : తెలంగాణలో వైద్యుల హైఅలర్ట్.. పల్మోనాజిస్టులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు
Related Posts:
తొలిసారిగా ఇలా: సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఒంటరిగా ప్రార్థనలు నిర్వహించిన పోప్వాటికన్ సిటీ: వాటికన్ సిటీ.. నిత్యం రద్దీగా కనిపిస్తుంది. ఇక ఆదివారం వచ్చిందంటే సెయింట్ పీటర్స్ బెసిలికా ప్రాంగణం ప్రత్యేక ప్రార్థనల కోసం ప్రపంచ నలుమూ… Read More
కరోనా అరికట్టటానికి చిట్కాలు చెప్పిన నారా లోకేష్ ..ఏం చెప్పారంటేకరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రపంచమే పెద్ద ఎత్తున పరిశోధనల్లో ఉంది . ఇక కరోనా కట్టడి ఎలా అనే అంశంపై ఎవరికి తోచిన చిట్కాలు వారు చెబుతున్నారు. లాక్ … Read More
గోనె సంచి మాస్క్ గా కట్టుకున్న తాత .. కరోనా కాదు దాని జేజమ్మ కూడా రాదన్న నెటిజన్లుకరోనా వైరస్ రోజు రోజుకు ప్రపంచాన్ని వణికిస్తుంది . ఇక భారత్ లో సైతం కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ఇప్పటికే ఇండియాలో 873కేసులు నమోదు కాగా ప్రభుత్వ… Read More
Coronavirus, బెంగళూరులో ఆంధ్రా మహిళ కరోనాతో మృతి, ఫ్యామిలీ మొత్తం వైరస్, రెడ్ అలర్ట్ !బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) వ్యాధితో మృతి చెందిన మహిళ ఫ్యామిలీలో మరో ముగ్గురికి వైరస్ సోకిందని వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్… Read More
ఏపీలో పట్టణాలతో పోలిస్తే గ్రామాలే సేఫ్.. సత్ఫలితాలు ఇస్తున్న స్వయం నియంత్రణ చర్యలు..కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎవరైతే స్వయం నియంత్రణ పాటిస్తున్నారో వారే సేఫ్ గా ఉన్నట్లు ప్రభుత్వాలు వె… Read More
0 comments:
Post a Comment