కరోనా వైరస్ రోజు రోజుకు ప్రపంచాన్ని వణికిస్తుంది . ఇక భారత్ లో సైతం కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ఇప్పటికే ఇండియాలో 873కేసులు నమోదు కాగా ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు నానా తిప్పలు పడుతున్నారు . ఇక కరోనా వ్యాప్తిని అరికట్టటానికి మార్చి 22 వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ విధించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bzinF4
Saturday, March 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment