కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గిందనుకునేలోపే మహారాష్ట్రను, ప్రత్యేకించి ముంబై మహానగరాన్ని వర్షాలు చుట్టుముట్టాయి. నైరుతి రుతుపవనాల ఆగమనంతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు జరుగా కురుస్తున్నాయి. బుధవారం కురిసిన వర్షాలకు ముంబై, థానే నగరాలు తడిసిముద్దయ్యాయి. ఆర్థిక రాజధాని ముంబైలో జనజీవనం అతలాకుతలం అయింది.. ముంబైలో రైల్వేట్రాక్స్, రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v97h31
Mumbai rains: IMD వార్నింగ్ -సిటీ సహా థానే, ఫల్ఘర్, రాయ్గఢ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ -వచ్చే 3రోజులు భారీగా
Related Posts:
జగన్ టార్గెట్ 2024 : మంత్రుల్లోనే కాదు..శాఖల్లోనూ పక్కా సమీకరణాలుముఖ్యమంత్రి జగన్ టార్గెట్ 2024 లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సామాజిక-ప్రాంతీయ సమతుల్యత మంత్రుల కేటాయింపులోనే సాధారణంగా అమలు చేస్తారు. కానీ… Read More
సన్ ఫ్లవర్ ఆయిల్తో ఆరోగ్యానికి చేటా ? ఏ నూనె మంచిది ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151 వంట చేయాలి అన్న ఏవేని పిండి పదార్ధాలు తయారు చేసుకోవాలన్న ముఖ్యంగా కావలసియన్ వస్తువు… Read More
ప్రజాస్వమ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు ఎక్కడిది..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్..!!హైదరాబాద్ : ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వారు చేస్తే ఒప్ప… Read More
రావెల! పొద్దున రాజీనామా..మధ్యాహ్నానికి బీజేపీలో!గుంటూరు: మాజీమంత్రి రావెల కిశోర్బాబు కన్ను ఈ సారి భారతీయ జనతాపార్టీపై పడింది. కాషాయ తీర్థాన్ని పుచ్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగం… Read More
జగన్ సీఎం అయ్యాక తొలిసారి తిరుమలకు ప్రధాని.. ఏపీకి వరాల మూట ఇచ్చేనా?తిరుమల : ప్రధాని నరేంద్రమోడీ సాయంత్రం తిరుమలకు రానున్నారు. వైసీపీ చీఫ్ జగన్ ఏపీ సీఎం పగ్గాలు చేపట్టాక, రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతర… Read More
0 comments:
Post a Comment