కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గిందనుకునేలోపే మహారాష్ట్రను, ప్రత్యేకించి ముంబై మహానగరాన్ని వర్షాలు చుట్టుముట్టాయి. నైరుతి రుతుపవనాల ఆగమనంతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు జరుగా కురుస్తున్నాయి. బుధవారం కురిసిన వర్షాలకు ముంబై, థానే నగరాలు తడిసిముద్దయ్యాయి. ఆర్థిక రాజధాని ముంబైలో జనజీవనం అతలాకుతలం అయింది.. ముంబైలో రైల్వేట్రాక్స్, రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v97h31
Wednesday, June 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment