గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పినా.. పెడచెవిన పెట్టారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకోవాలని.. లేదంటే రాజీనామా చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. మంగళవారం ప్రగతి భవన్లో నిర్వహించిన మున్సిపల్ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతోన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38DpLyr
నిర్దేశించిన సమయంలో పనులు పూర్తికాకుంటే రాజీనామా తప్పదు, నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్
Related Posts:
సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో 13 మందికి కరోనా పాజిటివ్....హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సీఎంవో కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితమే ఇద్దరు సిబ్బంది కరోనా బారిన పడగా... తాజాగా మరో … Read More
సీతానగరం శిరోముండనం కేసు: రాష్ట్రపతి కార్యాలయం తాజా ఆదేశాలివేన్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన శిరోముండనం ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చ… Read More
మరో 18 దేశాలకు విమాన సేవలు - పాక్ తప్ప ఐదు పొరుగుదేశాలకూ - కేంద్ర మంత్రి హర్దీప్ వెల్లడికరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అన్ని దేశాలూ అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేసిన నేపథ్యంలో.. పలు చోట్ల చిక్కుకుపోయిన భారతీయుల్ని వెనక్కి తీసుక… Read More
రామ్ పోతినేనికి వైసీపీ బెదిరింపులు - కుల కరోనాపైనా చంద్రబాబు - రాయపాటి శైలజ షాకింగ్ కామెంట్స్దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టుకాగా,… Read More
కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభం: నీతి ఆయోగ్ సభ్యుడి కీలక ప్రకటనన్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు అనేకమంది శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఇప్ప… Read More
0 comments:
Post a Comment