హైదరాబాదు: ఇంటర్ బోర్డు తన కూతురుకు విధించిన రూ.25వేలు జరిమానాను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించి వార్తల్లో నిలిచింది శివలీల అనే పనిమనిషి. వచ్చే నెలలో తన కూతురు ఇంటర్మీడియెట్ పరీక్షలు రాయాల్సి ఉండగా పరీక్ష ఫీజు లేటుగా కట్టడంతో జరిమానా విధించింది. ఎలాగైనా సరే తన కూతురు ఇంటర్ పరీక్షలు రాయాలని చెప్పి ఫిబ్రవరి 12న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bHJJdf
కదిలించిన తెలంగాణ పేద విద్యార్థి కథ సుఖాంతం:ఇంటర్ పరీక్ష ఫీజు రూ.25వేలు చెల్లించిన బోర్డు కార్యదర్శి
Related Posts:
కరోనా లాక్డౌన్: 2021 దాకా తప్పదు.. ఉద్యోగులకు దిగ్గజ కంపెనీల WFH ఆదేశాలు..ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40.12లక్షలకు పెరిగింది. అందులో 11.4లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, మృతుల సంఖ్య 3లక్షలకు చేరువైంది. అగ్రర… Read More
మరో కలకలం: డబ్ల్యూహెచ్ఓతో కలిసి ‘కరోనా’ దాచేయత్నం చేసిన డ్రాగన్జెనీవా: వుహాన్ నగరంలో పుట్టి, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారి గురించిన సమాచారాన్ని దాచిపెట్టాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్… Read More
నాటి చంద్రబాబు చర్యల ఫలితమే: వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి ధర్మాన ఆగ్రహంఅమరావతి: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది. అధికార పార్టీ నిర్లక్ష్యం కారణమంటూ … Read More
చర్మ సమస్యల్ని అరికట్టె సబ్జా గింజలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
మాజీ మంత్రి జువ్వాడి కన్నుమూత.. కేసీఆర్ సహా పలువురి సంతాపం.. అధికారిక లాంఛనాలతో..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఇకలేరు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. కరీంనగ… Read More
0 comments:
Post a Comment