Monday, February 24, 2020

ఢిల్లీలో ఘర్షణ వాతారణం: శాంతిభద్రతలు నెలకొల్పాలంటూ అమిత్ షాకు అరవింద్ కేజ్రీవాల్ వినతి

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు సానుకూల, ప్రతికూల వర్గాల మధ్య చోటు చేసుకున్న అల్లర్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చి తిరిగి శాంతియువత వాతావరణాన్ని కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన కోరారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, వెంటనే ఆయా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T7Yxcw

Related Posts:

0 comments:

Post a Comment