Tuesday, January 22, 2019

రైతుబంధు పై ఆశ‌లు పెట్టుకున్న మోదీ..! 70వేల కోట్ల‌తో ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న‌..!!

న్యూఢిల్లీ,హైద‌రాబాద్ : కేంద్ర బీజేపి స‌ర్కార్ వ్య‌వ‌సాయ దారుల సంక్షేమం దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం గ‌తంలో ఏ కేంద్ర‌ప్ర‌భుత్వం చేయ‌ని ల‌బ్దిని ఎంన్డీయే ప్ర‌భుత్వం చేసి చూపించాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. కొద్ది రోజుల క్రితం అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కోసం రిస‌ర్వేష‌న్ తీసుకొచ్చిన మోదీ స‌ర్కార్ ఇప్పుడు వ్య‌వ‌సాయ‌దారుల గురించి, వారు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RZhujb

Related Posts:

0 comments:

Post a Comment