Tuesday, January 22, 2019

ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే‌పై హత్యాయత్నం కేసు.. పార్టీ నుంచి సస్పెండ్

బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హత్యాయత్నం కింద ఎఫ్‌ఐఆర్ బుక్ చేశారు. సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తనపై గణేశ్ దాడి చేశారనే వాంగ్మూలం మేరకు పోలీసులు స్పందించారు. అపోలో ఆసుపత్రిలో ఆనంద్ సింగ్ కు చికిత్స కొనసాగుతోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HtfI5M

Related Posts:

0 comments:

Post a Comment