హైదరాబాద్ : ఐటీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 9:30 గంటలకు అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి రైలు సర్వీసులు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గవర్నర్ అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TkgnqG
నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు ప్రారంభం
Related Posts:
వారఫలితాలు తేదీ 8 అక్టోబర్ శుక్రవారం నుండి 14 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
నేడే \"మా\" కార్యవర్గ ప్రమాణ స్వీకారం - ముఖ్య అతిధి ఫిక్స్ : మెగాస్టార్ కు ఆహ్వానం ఉందా..!!హోరా హోరీగా సాగిన "మా" ఎన్నికలు ముగిసాయి. అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు బాధ్యతలు స్వీకరించారు. ఆనవాయితీ ప్రకారం "మా" అధ్యక్షుడితో పాటుగా కార్యవర్గం ప్రమ… Read More
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - సినిమా హాళ్లలో 100 శాతం సీటింగ్ : సినీ ఇండస్ట్రీకి భారీ రిలీఫ్..!!ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా ఏపీలో సినిమా ధియేటర్ల పైన తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వంతో చ… Read More
బ్రిటన్ ఎంపీ దారుణ హత్య - కత్తితో దాడి : చికిత్స పొందుతూ డేవిడ్ అమీస్ మృతి ..!!బ్రిటన్ కు చెందిన ఒక ఎంపీ దారుణ హత్యకు గురయ్యారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమ్మెస్(69) పైన కత్తితో దాడి జరిగింది. బ్రిటన్ ప్రధాని బోర… Read More
దేవరగట్టు కర్రల సమరం -పగిలిన తలలు : వంద మందికి గాయాలు- నలుగురు విషమంగా..!!కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం అర్థరాత్రి ప్రారంభమైంది.కర్రల సమరంలో హింస జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో పోలీసుల… Read More
0 comments:
Post a Comment