Wednesday, March 20, 2019

నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్ : ఐటీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 9:30 గంటలకు అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి రైలు సర్వీసులు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గవర్నర్ అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TkgnqG

Related Posts:

0 comments:

Post a Comment