హైదరాబాద్ : ఐటీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 9:30 గంటలకు అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి రైలు సర్వీసులు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గవర్నర్ అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TkgnqG
Wednesday, March 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment