ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. తాజాగా కమలదళం ఛత్తీస్ గడ్ లో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు షాక్ ఇచ్చింది. వారందరికీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. సిట్టింగ్ ఎంపీల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. అసెంబ్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TflZ5D
ఛత్తీస్ గఢ్ లో సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్
Related Posts:
హైకోర్టుకు చేరిన తిరుపతి ఉపఎన్నిక- రద్దు కోరిన రత్నప్రభ-తీర్పుపై ఉత్కంఠహోరాహోరీగా సాగిన తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో విపక్ష టీడీపీ, బీజేపీ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. పోలింగ్ రోజు స్… Read More
Empty Talks- మోడీ సందేశంపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదేకరోనాపై పోరుకు సంబంధించి నిన్న ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రధాని కీలక సమయంలో బాధ్యతారహితంగా ప్… Read More
Wife sister: కత్తి లాంటి భార్య చెల్లెలు, మరదలి కోసం రూ. 10 లక్షలు డీల్, బావకు బిల్ల మిగిలింది !బెంగళూరు/ చెన్నై: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడికి ఓ అందమైన అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకున్న యువకుడు సంతోషంగా భార… Read More
Sri Ramanavami 2021:సకల గుణాభి రాముడిలో 16 ఉత్తమ లక్షణాలు..ఏంటంటే..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ధోనీ డ్యూటీ రోహిత్ శర్మ తీసుకున్నాడుగా: అదే జరిగితే..నిషేధం వేటు: టీమ్ మొత్తంపైనాచెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముగిసింది. ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపి… Read More
0 comments:
Post a Comment