అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతిచెందడంపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. అది యాక్సిడెంటల్గా జరిగిందా. లేదంటే ఎవరిదైనా హస్తముందా?.. అనే ప్రశ్నలు సామాన్యుల నుంచి మేధావుల దాకా వారి బుర్రలకు పజిల్ పెట్టాయి. అయితే వైఎస్ఆర్ మృతిపై దర్యాప్తు సంస్థలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XvrYoZ
వైఎస్ జయంతి వేళ కొత్త చర్చ.. హెలికాప్టర్ ప్రమాదంపై జేడీ లక్ష్మినారాయణ చెప్పిందేంటి?
Related Posts:
ప్రయాణీకులకు వింత అనుభవం..దిమ్మదిరిగే షాకిచ్చిన బ్రిటీష్ ఎయిర్వేస్లండన్ : బ్రిటీష్ ఎయిర్వేస్ ప్రయాణీకులకు వింత అనుభవం ఎదురైంది. లండన్ నుంచి జర్మనీకి టెకాఫ్ తీసుకున్న విమానం కాస్తా స్కాట్లాండ్లో ల్యాండైంది. ఎయిర్ల… Read More
జగన్ అనుమానం నిజమేనా : వైసిపి అభ్యర్దులు..ప్రజాశాంతి క్యాండెట్స్ పేర్లు ఒకటే: కడప ఫార్ములాఎన్నికల వేల రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడలకు దిగుతున్నాయి. వైసిపి అభ్యర్దుల పై అదే నియోజకవర్గంలో ప్రజా శాంతి నుండి ఆ పేర్లు కలిగిన అభ్యర్ద… Read More
హస్తిన లో తెలుగమ్మాయి పై అత్యాచారం .. బాలిక గర్భం దాల్చటంతో అబార్షన్నాగరికతకి నిదర్శనంగా చెప్పుకునే భారతదేశంలో బాలికల ఆక్రందనలు ఆగటంలేదు. బాలికలపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. చాక్లెట్ కొనిస్తానని ఒకడు, హోలీ ఆ… Read More
జులై 4 నుంచి తానా మహాసభలుతిరుమల : జులై 4,5,6 తేదీల్లో తానా 22వ మహాసభలు నిర్వహించాలని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నిర్ణయించింది. ఈసారి అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సం… Read More
ప్రగతి భవన్ పంచాయితీ...! ఇక ఈసి చూసుకుంటుంది..!!హైదరాబాద్ : సాధారణ ఎన్నికల సందర్బంగా కోడ్ అమలులో ఉన్నప్పుడు గమ్మత్తైన ఫిర్యాదులు అందుతుంటాయి. వీటన్నికి ఎలక్షన్ కమీషన్ సహనంతో సమాధానం … Read More
0 comments:
Post a Comment