Monday, July 8, 2019

వైఎస్ జయంతి వేళ కొత్త చర్చ.. హెలికాప్టర్ ప్రమాదంపై జేడీ లక్ష్మినారాయణ చెప్పిందేంటి?

అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతిచెందడంపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. అది యాక్సిడెంటల్‌గా జరిగిందా. లేదంటే ఎవరిదైనా హస్తముందా?.. అనే ప్రశ్నలు సామాన్యుల నుంచి మేధావుల దాకా వారి బుర్రలకు పజిల్ పెట్టాయి. అయితే వైఎస్‌ఆర్ మృతిపై దర్యాప్తు సంస్థలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XvrYoZ

Related Posts:

0 comments:

Post a Comment