పాకిస్థాన్లో అనుమానాస్పద విషవాయువు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. కరాచీలోని కిమారీ ప్రాంతంలో విష వాయువు వ్యాపించింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని పీటీఐ వార్తాసంస్థ పేర్కొన్నది. వాయువు పీల్చిన 14 మంది చనిపోయారని, చాలా మంది అస్వస్థతకు గురయ్యారని పాకిస్తాన్ అధికారులు పేర్కొన్నారు. విషవాయువు ప్రబలిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విషవాయువు ప్రబలడంతో ప్రజలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P6lD21
పాకిస్తాన్లో ప్రబలిన విషవాయువు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, 14 మంది మృతి,
Related Posts:
ఫరీదాబాద్ కాలేజీ విద్యార్థిని హత్య కేసులో ట్విస్ట్... తెర పైకి 'లవ్ జిహాదీ' కోణం...?పట్టపగలు... కాలేజీ కాంపౌండ్ బయటే నికిత తోమర్(21) అనే విద్యార్థినిని గన్తో కాల్చి చంపిన ఘటన హర్యానాలో సంచలనం రేకెత్తిస్తోంది. ఫరీదాబాద్లోని బల్లబ్ఘర… Read More
అప్పుడు గోలీమార్..ఇప్పుడు గబ్బర్ - కిరాతక ఆర్జేడీ గెలిస్తే బీహార్లో రక్తపాతమే:కేంద్ర మంత్రి అనురాగ్‘‘పడుకోండి పిల్లలూ.. లేకుంటే గబ్బర్ సింగ్ ఎత్తుకెళ్లిపోతాడు.. ‘షోలే' సినిమాలోని ఈ డైలాగ్ ను బీహార్ లోని ప్రతి తల్లి గుర్తుచేయాలిప్పుడు. 15ఏళ్ల కిందట ఆ… Read More
ట్రంప్ ఆలోచనకే కడుపులో డోకు -మళ్లీ గెలిస్తే అమెరికా గతి అంతే: హిల్లరీ క్లింటన్ ఫైర్''అమెరికా దశాబ్దాల పాటు శ్రమించి నిర్మించుకున్న ప్రజాస్వామిక వ్యవస్థల్ని కేవలం నాలుగేళ్లలోనే డొనాల్డ్ ట్రంప్ ధ్వంసం చేసిన తీరును మనమంతా చూశాం. తన పంతం… Read More
ఏపీలో కొత్తగా 2901 పాజిటివ్ కేసులు... మరో 19 మంది మృతి...ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 2091 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పా… Read More
వివాదాల్లో RRR:రాజమౌళికి బీజేపీ ఎంపీ సోయం బాబూరావు వార్నింగ్.. ఏం జరుగుతోంది..?ఆదిలాబాద్ : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంటోం… Read More
0 comments:
Post a Comment