పాకిస్థాన్లో అనుమానాస్పద విషవాయువు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. కరాచీలోని కిమారీ ప్రాంతంలో విష వాయువు వ్యాపించింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని పీటీఐ వార్తాసంస్థ పేర్కొన్నది. వాయువు పీల్చిన 14 మంది చనిపోయారని, చాలా మంది అస్వస్థతకు గురయ్యారని పాకిస్తాన్ అధికారులు పేర్కొన్నారు. విషవాయువు ప్రబలిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విషవాయువు ప్రబలడంతో ప్రజలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P6lD21
పాకిస్తాన్లో ప్రబలిన విషవాయువు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, 14 మంది మృతి,
Related Posts:
పవన్ కళ్యాణ్కు తప్పుడు సమాచారం: వారి వల్లే అశాంతి అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడికాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు సరిగా లేదంటూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో ద్… Read More
ఢిల్లీ ఎన్నికలు: 70 మంది ఆప్ అభ్యర్థుల జాబితా విడుదల, న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) మంగళవారం విడుదల … Read More
అమెరికాలో విషాదం.. భారత సంతతి విద్యార్థి వివేక్ దుర్మరణం.. చదువుల్లో టాప్.. స్నేహంలో బెస్ట్..ఒక చిలిపి ఆలోచన.. ఉత్సాహంలో చేసిన తెగింపు.. కోటి కలల్ని నేలకూల్చేశాయి. రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చివెళ్లాయి. అతని పేరు వివేక్ సుబ్రమణి. వయ… Read More
బీజేపీకి షాకిచ్చిన మిత్రపార్టీ.. ఢిల్లీలో ఎల్జేపీ ఒంటరిపోరు.. జార్ఖండ్ సీన్ రిపీట్..రసవత్తరంగా సాగుతోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చాలా ఏళ్లుగా బీజేపీకి మిత్రపార్టీగా కొనసాగుతోన్న లోక్ జనశక్తి … Read More
బీజేపీకి షాకిచ్చిన మిత్రపార్టీ.. ఢిల్లీలో ఎల్జేపీ ఒంటరిపోరు.. జార్ఖండ్ సీన్ రిపీట్..రసవత్తరంగా సాగుతోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చాలా ఏళ్లుగా బీజేపీకి మిత్రపార్టీగా కొనసాగుతోన్న లోక్ జనశక్తి … Read More
0 comments:
Post a Comment