పాకిస్థాన్లో అనుమానాస్పద విషవాయువు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. కరాచీలోని కిమారీ ప్రాంతంలో విష వాయువు వ్యాపించింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని పీటీఐ వార్తాసంస్థ పేర్కొన్నది. వాయువు పీల్చిన 14 మంది చనిపోయారని, చాలా మంది అస్వస్థతకు గురయ్యారని పాకిస్తాన్ అధికారులు పేర్కొన్నారు. విషవాయువు ప్రబలిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విషవాయువు ప్రబలడంతో ప్రజలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P6lD21
పాకిస్తాన్లో ప్రబలిన విషవాయువు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, 14 మంది మృతి,
Related Posts:
మహారాష్ట్రలో భయంకరంగా కోవిడ్.. 'ఆస్పత్రిలో చేర్చుకోండి.. లేదా చంపేయండి' ఓ కోవిడ్ పేషెంట్ కుమారుడి ఆవేదన...మహారాష్ట్రలో కరోనా పరిస్థితులు అత్యంత భయంగొల్పేలా కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఆస్పత్రులపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. వందల స… Read More
చవన్ప్రాష్, ఆయుర్వేదంతో కరోనా మాయం-కోవిడ్ టాస్క్ఫోర్స్ ఛైర్మన్-విమర్శల వెల్లువదేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో లెక్కకుమిక్కిలిగా నమోదవుతున్న కేసులతో లాక్డౌన్ పరిస్దితులు పునరావృతం అయ్యేలా… Read More
corona cases india : ఒక్కరోజే 1.84 లక్షలకు పైగా కేసులు, 1,027 మరణాలతో కరోనా కల్లోలం, ప్రమాదంలో దేశం !!భారత దేశంలో కరోనా దారుణ పరిస్థితులను కలిగిస్తోంది. మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాలలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. భారతదేశంలో కరోనా కేసులు రోజ… Read More
మళ్లీ కరోనా బారినపడ్డ నిర్మాత బండ్ల గణేశ్... ఐసీయూలో చికిత్స...ప్రముఖ టాలీవుడ్ నిర్మాత,హాస్య నటుడు బండ్ల గణేశ్ మరోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. వకీల్ సాబ్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు హాజరైన మరుసటిరోజు నుంచే ఆయన … Read More
జో బైడెన్ కీలక నిర్ణయం... ఇద్దరు భారత సంతతి అధికారులకు ప్రమోషన్... సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో కీలక పదవులుఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన టీమ్లో భారత సంతతి అమెరికన్లకు పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే 20 మందికి పైగా భారత సంతతి వ్యక్తులను తన టీమ్లో నియమిం… Read More
0 comments:
Post a Comment