Tuesday, January 14, 2020

బీజేపీకి షాకిచ్చిన మిత్రపార్టీ.. ఢిల్లీలో ఎల్జేపీ ఒంటరిపోరు.. జార్ఖండ్ సీన్ రిపీట్..

రసవత్తరంగా సాగుతోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చాలా ఏళ్లుగా బీజేపీకి మిత్రపార్టీగా కొనసాగుతోన్న లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) ఢిల్లీలో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎల్జేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్ కాళీ పాండే మంగళవారం 15 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a7QrZ7

Related Posts:

0 comments:

Post a Comment