చైనా: కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో ముందుగా బయటపడ్డ ఈ వైరస్ క్రమంగా ప్రపంచదేశాలకు పాకుతోంది. వైరస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే ముఖానికి ముసుగు ధరించాలని వైద్యులు సూచించడంతో మాస్క్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. అసలే చైనా... ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు అక్కడ మాస్కుల కొరత ఏర్పడింది. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RKuJ6s
Coronavirus:మహిళల లోదుస్తులు పండ్ల తొక్కలే వారికి మాస్క్లు.. చైనాలో మాస్క్ల కొరత
Related Posts:
చంద్రబాబు మెడకు ఉచ్చుబిగిస్తూ.. అసెంబ్లీలో కీలక తీర్మానం.. విప్ కాపు ‘దొంగ అల్లుడి‘ పిట్టకథమాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ జగన్ సర్కారు మరో అడుగువేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలపై సమగ… Read More
గగన్యాన్ మిషన్: నింగిలోకి ఆమెను పంపనున్న ఇస్రో..ఇంతకీ ఎవరామే?బెంగళూరు: ఆమె మాట్లాడగలదు.. ఆమె మనుషులను గుర్తుపట్టగలదు.. అంతేకాదు అంతరిక్షంలో వ్యోమగాములు ఎలా వ్యవహరిస్తారో కూడా చేసి చూపించగలదు... అంతేకాదు సమావేశాల… Read More
గుజరాతీ అమ్మాయిలపై అత్యాచారం కేసు: పీకల్లోతులో నిత్యానంద: ఇంటర్పోల్ ఎంట్రీ.. !అహ్మదాబాద్: వివాదాస్పద స్వామిజీ నిత్యానంద పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఇద్దరు గుజరాతీ అమ్మాయిలను తన ఆశ్రమంలో నిర్బంధించి, అత్యాచాారానికి పాల్పడ్డారంటూ… Read More
ఇంట్రెస్టింగ్: ట్యాక్స్, సెస్ మధ్య తేడా ఏంటీ..?ట్యాక్స్ అంటే పన్ను, సెస్ అంటే సుంకం.. వినడానికి ఒకేలా ఉన్న కానీ వీటి మధ్య సారుప్యత ఉంది. ట్యాక్స్ అంటే ఓ వ్యక్తి ఆదాయంలో చెల్లించాల్సిన భాగం, ఇది ప్ర… Read More
అటునుంచి నరుక్కొస్తున్న టీడీపీ.. సీఎం, స్పీకర్ను టార్గెట్ చేస్తూ.. దాడులు, బెదిరింపులపై ఫిర్యాదు..వైసీపీ సర్కారును, సీఎం జగన్ ను ఇరుకున పెట్టడానికి తనకున్న అన్ని ఆప్షన్లను వాడుకుంటోంది ప్రతిపక్ష టీడీపీ. మూడు రాజధానుల వ్యవహారంలో మండలిలో చుక్కలుచూపిం… Read More
0 comments:
Post a Comment