న్యూఢిల్లీ: పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు కామాంధులకు ఇక ఉరి తప్పక పోవచ్చు. ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగురిలో ఒకడైన పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టి పారేసింది. నిర్భయపై అత్యాచారానికి పాల్పడే సమయానికి తాను మైనర్నని, అయినప్పటికీ.. ఢిల్లీ న్యాయస్థానం గానీ, సుప్రీంకోర్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tl8hra
Friday, January 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment