Wednesday, January 29, 2020

వైఎస్ విజయమ్మ కోసం పంచెల బ్యాచ్.. వాల్తేరు కబ్జాకు సీఎం జగన్ కుట్ర.. బోండా ఉమ ఫైర్

విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూదందా కోసమే అక్కడ రాజధాని ఏర్పాటుపై జీఎన్ రావు కమిటీ చెప్పిన నిజాల్ని ప్రభుత్వం బయటికి రానివ్వలేదని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. మొదట్లో అమరావతికి అనుకూలమని చెప్పిన జగన్.. సడెన్ గా రాజధాని కమిటీలు ఎందుకు వేశారో సమాధానం చెప్పాలన్నారు. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ తల్లి విజయమ్మ పేరును ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O7koiL

Related Posts:

0 comments:

Post a Comment