Thursday, February 18, 2021

నేడు అంతర్వేదికి జగన్- కొత్త రథం ప్రారంభోత్సవం- లక్ష్మీనరసింహుడి కళ్యాణోత్సవ వేళ

ఏపీలో గతేడాది తీవ్ర కలకలం రేపిన అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటన తర్వాత వైసీపీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే అప్పట్లో హామీ ఇచ్చిన విధంగా కొత్త రథాన్ని అతి తక్కువ సమయంలోనే నిర్మించి ఇవాళ ప్రారంభించేందుకు సిద్ధమైంది. సీఎం జగన్ ఇవాళ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథాన్ని ప్రారంభించనున్నారు. అసలే రాష్ట్రంలో పంచాయతీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bnoVbk

Related Posts:

0 comments:

Post a Comment