ఏపీలో గతేడాది తీవ్ర కలకలం రేపిన అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటన తర్వాత వైసీపీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే అప్పట్లో హామీ ఇచ్చిన విధంగా కొత్త రథాన్ని అతి తక్కువ సమయంలోనే నిర్మించి ఇవాళ ప్రారంభించేందుకు సిద్ధమైంది. సీఎం జగన్ ఇవాళ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథాన్ని ప్రారంభించనున్నారు. అసలే రాష్ట్రంలో పంచాయతీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bnoVbk
నేడు అంతర్వేదికి జగన్- కొత్త రథం ప్రారంభోత్సవం- లక్ష్మీనరసింహుడి కళ్యాణోత్సవ వేళ
Related Posts:
తెలంగాణ ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు: స్టాఫ్నర్స్ పోస్టులకు అప్లయ్ చేయండితెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్సు పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 2157 పాలియేటివ్ కేర్ స్టాఫ్ నర్సు, ఎ… Read More
గాలి ద్వారా కరోనా వస్తుందా ? .. పరిశోధనల్లో వ్యక్తం అవుతున్న భిన్నాభిప్రాయాలుచైనాను వణికించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించి తన ప్రభావాన్ని చాటుతుంది. అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనాతో వణుకుతుంది. ప్రస్తుతం ఎవరి నోట విన్… Read More
రండి దీపాలు వెలిగించండి: వాజపేయి ప్రసిద్ధ పద్యాన్ని ట్వీట్ చేసిన మోడీన్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దేశ వ్యాప్తంగా ప్రజలు ఐక్యతను చాటేందుకు తమ ఇళ్ళలోని లైట్లు ఆపివేసి.… Read More
HCUలో అడ్మిషన్స్: కొత్తగా ప్రారంభం కానున్న కోర్సులు ఇవే.. చివరి తేదీ ఎప్పుడంటే..?హైదరాబాదు: కరోనావైరస్తో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దీంతో అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలు మూతపడ్డాయి. లాక్డౌన్ నడుస్తున్నప్పటికీ హైదర… Read More
మర్కజ్ వెళ్ళిన వారి సర్వే ..ఆశా వర్కర్ మీద జులుం .. కౌన్సిలర్ అరెస్ట్తెలంగాణలో కరోనా కేసులు పెరగటానికి మూలం అయిన ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన మర్కజ్ మీటింగ్లో పాల్గొన్న వారందరినీ గుర్తించి వారికి కరోనా టెస్టులు చేయించ… Read More
0 comments:
Post a Comment