విశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ విడుదలైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో వైఎస్సార్సీపీ ఈ ప్రదర్శనను తలపెట్టింది. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం పట్ల తాము నిరసనను వ్యక్తం చే్స్తోన్నామనే విషయాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qySr4B
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ పాదయాత్ర: రూట్ మ్యాప్ ఇదే
Related Posts:
అంబులెన్స్ దొరక్క తండ్రి మృతదేహం కారుపై కట్టేసి..కరోనా మృత్యు ఘోష ; హృదయవిదారకం!!భారతదేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆసుపత్రుల మార్చురీలలో గుట్టలుగుట్టలుగా పెరుగ… Read More
పదేళ్లకు సరిపడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే జనరేటర్లు..భారత్కు: ఓ2, వెంటిలేటర్లు: ఫ్రాన్స్ తక్షణ సహాయంపారిస్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. భారత్ను తీవ్రంగా దెబ్బకొడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. లక్షల్లో నమ… Read More
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం: చంద్రబాబు సంతాపంహైదరాబాద్: ప్రముఖ మీడియా హౌస్ ఏబీఎన్- ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు సతీ వియోగం కలిగింది. ఆయన భార్య వేమూరి కనకదుర్గ కన్నుమూశారు. … Read More
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి ఎం సత్యనారాయణ రావు కన్నుమూత: తీరని కోరిక అదేహైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్, మాజీమంత్రి ఎం సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ… Read More
తెలంగాణలో 6551 కరోనా కేసులు: జీహెచ్ఎంసీలో అత్యధికం, 43 మంది మరణంహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం రాత్రి 8 గంటల వరకు) 73,275 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 6551 పాజిటి… Read More
0 comments:
Post a Comment