Sunday, January 5, 2020

ఏడాది కాలంగా యువతిపై అత్యాచారం..మత మార్పిడి: పోలీస్ కమిషనర్ కు బీజేపీ మహిళా ఎంపీ ఫిర్యాదు.. !

బెంగళూరు: ఓ యువతిపై దారుణంగా ఆకృత్యానికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఆమెను నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్నో, మొన్ననో చోటు చేసుకున్న ఘటన కాదు ఇది. ఏడాదికాలంగా ఆ బాలిక వారి చెరలోనే ఉంటోంది. ఈ విషయం తన దృష్టికి రాగానే శరవేగంగా స్పందించారు భారతీయ జనతా పార్టీ మహిళా ఎంపీ. దీనిపై ఆమె పోలీసు కమిషనర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QnAbeK

Related Posts:

0 comments:

Post a Comment