ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టామన్న జేసీ దివాకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఈసారి ఎన్నికల్లో తన నియోజకవర్గంలో రూ.50కోట్లు ఖర్చుపెట్టానన్న జేసీ ఓటు కోసం రూ.5వేలు డిమాండ్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు కనీసం రూ.25కోట్లు ఖర్చుపెట్టారని అన్నారు. ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ICCVC9
ఓట్ల కోసం పార్టీలు పదివేల కోట్ల అవినీతి సొమ్ము ఖర్చు పెట్టాయన్న జేసీ వ్యాఖ్యలపై మీ కామెంట్ చెప్పండి
Related Posts:
ఆవేశం ఎందుకు వస్తుందంటే, అలా చేస్తే మీవాళ్ల నాకు ఓటేయరు: పవన్ కళ్యాణ్, గాజువాక నుంచి పోటీపైఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల టీడీపీ, వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యల… Read More
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు 60..! 61 కాదా..?హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపులో సర్కార్ ఆచితూచి అడుగులేస్తోందా? వివాదస్పదం కాకుండా జాగ్రత్త పడుతోందా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణ… Read More
లూసియానాలో ఘోరం: పేరెంట్స్, గర్ల్ ఫ్రెండ్ సహా ఐదుగుర్ని కాల్చి చంపాడులూసియానా: అమెరికాలో మరోసారి గన్ కల్చర్ కలకలం చోటు చేసుకుంది. ఇంట్లోకి అడుగు పెట్టవద్దని తల్లిదండ్రులు హెచ్చరించినందుకు ఓ కొడుకు కన్న తల్లిదండ్రులతో పా… Read More
కలప స్మగ్లర్లపై స్పెషల్ నజర్..! పీడీ యాక్ట్ పెడతామన్న కేసీఆర్హైదరాబాద్ : కలప స్మగర్లకు ఇక కష్టకాలమే. రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రజేయడంతో వాళ్ళ ఆటలకు అడ్డుకట్ట పడనుంది. అడవులను సంరక్షించడంలో భాగంగా ఇకపై కఠినంగా వ్… Read More
వారికంటే వివేకానందస్వామి తక్కువా: భారతరత్నపై బాబా రాందేవ్, శివకుమార్ స్వామికి ఇవ్వాలని కాంగ్రెస్న్యూఢిల్లీ/బెంగళూరు: స్వామీజీలకు భారతరత్న ప్రకటించరా? అని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన భారత… Read More
0 comments:
Post a Comment