Sunday, January 5, 2020

బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ఉన్మాది వీరంగం: రైలు నుంచి తోసేయడంతో హోంగార్డు మృతి

తూర్పుగోదావరి: తుని రైల్వేస్టేషన్ వద్ద ఆలెప్పి నుంచి ధన్‌బాద్ వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్ రైల్లో ఓఉన్మాది సృష్టించిన బీభత్సానికి ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు. బొకారో ఎక్స్‌ప్రెస్ రైల్లో ఓ ఆగంతకుడు ప్రయాణికులతో గొడవపడి వారిని కిందకు నెట్టేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఎస్7 బోగిలో ఉన్న కోటనుందూరుకు చెందిన హోంగార్డ్ వెంకటశివ(35) వద్దకు వెళ్లి ఫిర్యాదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tvSEwC

Related Posts:

0 comments:

Post a Comment