తూర్పుగోదావరి: తుని రైల్వేస్టేషన్ వద్ద ఆలెప్పి నుంచి ధన్బాద్ వెళ్తున్న బొకారో ఎక్స్ప్రెస్ రైల్లో ఓఉన్మాది సృష్టించిన బీభత్సానికి ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు. బొకారో ఎక్స్ప్రెస్ రైల్లో ఓ ఆగంతకుడు ప్రయాణికులతో గొడవపడి వారిని కిందకు నెట్టేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఎస్7 బోగిలో ఉన్న కోటనుందూరుకు చెందిన హోంగార్డ్ వెంకటశివ(35) వద్దకు వెళ్లి ఫిర్యాదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tvSEwC
బొకారో ఎక్స్ప్రెస్లో ఉన్మాది వీరంగం: రైలు నుంచి తోసేయడంతో హోంగార్డు మృతి
Related Posts:
బట్టలు చించేశారు.. నోటితో చెప్పరాకుండా తిట్టారు.. బీజేపీ మహిళానేతపై లైంగిక దాడికోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాలను కలిసిన కొద్దిరోజుల్లోనే కోల్కతాలో బీజేపీ మహిళా నేతపై… Read More
డీకే. శివకుమార్ కు నో బెయిల్, 25 వరకు తీహార్ జైలే, ఇంకా చాల మంది ఉన్నారు !న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ కు బెయిల్ రాలేదు. సెప్టెంబర్ 25వ తేదీన బెయిల్ ఇచ్చే వ… Read More
Chandrayaan-2 : రోజులు ముగిశాయి...విక్రమ్ ల్యాండర్పై ఆశలు ఆవిరైనట్లే..!ఇస్రో చంద్రుడిపైకి ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో ట్రాక్ తప్పింది. చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్ ఇస్రోకు ఎలాంటి సంకేతాలు … Read More
చంద్రబాబుకు మరో షాక్.. అధినేతకు సన్నిహితుడిగా శివప్రసాద్.. టీడీపీలో శివప్రసాద్ కీ రోల్!మాజీ ఎంపీ శివప్రసాద్ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అధినేత చంద్రబాబుకు ఆప్తుడిగా ఉన్నా..పార్టీ అధినేతగా ఆయన మాట ఏనాడు కాదనలేదు. చిత్తూరు జిల్లాల… Read More
రేషన్ బియ్యం దొడ్డిదారి పడుతుందన్న ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి .. అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారంటేతెలంగాణ అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ అసమర్థతను బయటపెట్టారు. ప్రభుత్వం నిరుపేదల కోసం ఇస్తున్న రేషన్ బియ్యం ఎలా పక్కదారి పడుతున… Read More
0 comments:
Post a Comment